జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ ?

Telugu Lo Computer
0

                                        

నసేన పార్టీకి చెందిన అధికార యూట్యూబ్ ఛానల్ ని హ్యాకర్లు హ్యాక్ చేశారు. జనసేన అధికార యూట్యూబ్ ఛానల్ కి 1.4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండేవారు. అలాంటి ఛానల్ ని హ్యాక్ చేసిన హ్యాకర్లు దాని పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చేశారు. అంతేకాదు యూట్యూబ్ బ్యాన్ చేసిన బిట్ కాయిన్ గురించి కొన్ని లైవ్ వీడియోలు కూడా ప్రారంభించారు. ఈ విషయం యూట్యూబ్ దృష్టికి వస్తే చానల్ ని పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోపు జనసేన టెక్నికల్ టీం కనుక యూట్యూబ్ సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే ఛానల్ ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)