రికార్డు స్థాయిలో వేములవాడ రాజన్న ఆదాయం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయానికి 2023-24లో రూ. 119.72 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేడారం జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి మంచి ఆదాయం వచ్చిందని చెప్పారు. 2021-22లో అత్యధికంగా రూ. 87.78 కోట్లు రాగా, ఈసారి ఆదనంగా రూ. 31 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ. 32 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ. 21 కోట్లు, టికెట్ల విక్రయంతో రూ. 22 కోట్లు సమకూరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)