కేరళలోని తిరువనంతపురం ఎన్డీఏ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ పై ఆరోపణలు చేసిన కేసులో శశిథరూర్ ను ఈసీ హెచ్చరించింది. మతపరమైన సంస్థలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రచార సమయంలో డబ్బులు ఇస్తున్నారని థరూర్ ఆరోపించారు. శశి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. తన ఆరోపణ రుజువు చేసేందుకు చంద్రశేఖర్పై ఎటువంటి ఆధారాలను శశి థరూర్ చూపించలేదని కమీషన్ పేర్కొన్నది. థరూర్ తన వ్యాఖ్యలతో భావోద్వేగాలను రెచ్చగొట్టిన చేసిన బీజేపీ ఆరోపణలను కూడా ఈసీ తోసిపుచ్చింది.
శశి థరూర్ ను హెచ్చరించిన ఎన్నికల సంఘం !
April 15, 2024
0
Tags