ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల కానున్నాయి. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. విద్యా శాఖ కమీషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఏడాది రికార్డుస్ధాయిలో 22 రోజుల్లోనే టెన్త్ ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. మార్చ్ 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. టెన్త్ పరీక్షలకు మొత్తం 6,16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో 22న పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల !
April 20, 2024
0
Tags