నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా సదరు వ్యక్తి కోర్టులో కేసు వేశారు.
బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష !
February 14, 2024
0
Tags