దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు అవ్వగా ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో ఒకర మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,33,333కి చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,545గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటివరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు.
దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు !
December 24, 2023
0
Tags