సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్హిట్గా నిలిచింది. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తొలి సినిమా స్వర్గం నరకం హిట్ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు.
Post Top Ad
adg
Friday 3 November 2023
Home
Andhra Pradesh
cinema
telangana
దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు
మిచిగాన్లోని తన కూతురు ఇంటిలో
సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి
సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి
సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి
Tags
# Andhra Pradesh
# cinema
# telangana
# దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు
# మిచిగాన్లోని తన కూతురు ఇంటిలో
# సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి
About Telugu Lo Computer
సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి
Tags
Andhra Pradesh,
cinema,
telangana,
దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు,
మిచిగాన్లోని తన కూతురు ఇంటిలో,
సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment