చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్ !

Telugu Lo Computer
0


ద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. మద్యం కంపెనీలకు అనుమతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబుపై నమోదైన కేసులో తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఈ కేసుపై హైకోర్టులో విచారణకు రాగా.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)