ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది. కొద్ది రోజులుగా కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కారు జీఆర్ఐపీ-3 నిబంధనలను కఠినతరం చేసింది. మార్నింగ్, ఈవెనింగ్ జాగింగ్కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచా కాల్చొద్దని హెచ్చరికలు చేసింది. ఢిల్లీలో ఓ వైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో కమ్ముకుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ వైపు నుంచి భారీగా పొగ వస్తోంది. మరో వైపు చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది. ఇదే సమయంలో దీపావళి కావడంతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. "బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు. దోమలను చంపేందుకు కాయిల్స్, అగరబత్తులు కాల్చొద్దు. కలప, ఆకులు, పంట వ్యర్ధాలు దహనం చేయొద్దు. తరచూ కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వైద్యులను సంప్రదించాలి." అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Post Top Ad
adg
Sunday 12 November 2023
Home
National
ఈవెనింగ్ జాగింగ్కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ
చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది
జీఆర్ఐపీ-3 నిబంధనలను కఠినతరం
ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ ?
మార్నింగ్
ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ ?
ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ ?
Tags
# National
# ఈవెనింగ్ జాగింగ్కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ
# చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది
# జీఆర్ఐపీ-3 నిబంధనలను కఠినతరం
# ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ ?
# మార్నింగ్
About Telugu Lo Computer
మార్నింగ్
Tags
National,
ఈవెనింగ్ జాగింగ్కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ,
చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది,
జీఆర్ఐపీ-3 నిబంధనలను కఠినతరం,
ఢిల్లీలో అనధికార ఎమర్జెన్సీ ?,
మార్నింగ్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment