మిజోరం అసెంబ్లీ 40 సీట్లకు ఓటింగ్ నేడు ముగిసింది. 76 శాతం మేరకు పోలింగ్ జరిగింది. అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్, ప్రతిపక్ష పార్టీ అయిన మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 సీట్లకు తమ తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. కాగా బిజెపి 23 సీట్లకు, ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురు అభ్యర్థులను పోటీకి నిలిపాయి. వీరే కాకుండా 27 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. మిజోరం ఎన్నికల్లో ప్రస్తుతం విదేశీయులు ఎన్నికల అంశంగా మారారు. మిజోరంలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలయి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగనున్నది.
Post Top Ad
adg
Tuesday 7 November 2023
Home
40 సీట్లకు ఓటింగ్ నేడు ముగిసింది
National
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 76% పోలింగ్
మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 సీట్లకు అభ్యర్థులను పోటీకి నిలిపాయి
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 76% పోలింగ్ !
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 76% పోలింగ్ !
Tags
# 40 సీట్లకు ఓటింగ్ నేడు ముగిసింది
# National
# మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 76% పోలింగ్
# మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 సీట్లకు అభ్యర్థులను పోటీకి నిలిపాయి
About Telugu Lo Computer
మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 సీట్లకు అభ్యర్థులను పోటీకి నిలిపాయి
Tags
40 సీట్లకు ఓటింగ్ నేడు ముగిసింది,
National,
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 76% పోలింగ్,
మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 సీట్లకు అభ్యర్థులను పోటీకి నిలిపాయి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment