లిక్కర్ స్కామ్లో ఆరెపణలెదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషయిల్ కస్టడీని ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు డిసెంబర్ 11 వరకు పొడిగించింది. ఈ కేసులో నిందితులకు సంబంధించి ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఇంకా అనేక పత్రాల్ని దాఖలు చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కేసు విచారణను ప్రారంభించేందుకు వీలుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 207ని పూర్తి చేయకపోవడం వల్ల న్యాయవాదుల పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సెక్షన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోర్టు పేర్కొంది.
Post Top Ad
adg
Tuesday 21 November 2023
Home
National
New Delhi
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా అనేక పత్రాల్ని దాఖలు చేయాల్సి ఉందని
జ్యుడీషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకు పొడిగింపు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
జ్యుడీషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకు పొడిగింపు
జ్యుడీషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకు పొడిగింపు
Tags
# National
# New Delhi
# ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా అనేక పత్రాల్ని దాఖలు చేయాల్సి ఉందని
# జ్యుడీషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకు పొడిగింపు
# ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
About Telugu Lo Computer
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
Tags
National,
New Delhi,
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా అనేక పత్రాల్ని దాఖలు చేయాల్సి ఉందని,
జ్యుడీషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకు పొడిగింపు,
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment