డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 16 October 2023

డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు

హారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం డీజిల్- ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డిఇఎంయు) పాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలకు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు. బీడ్ జిల్లాలోని అష్తి స్టేషన్ నుంచి అహ్మద్‌నగర్ వెళుతున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వారు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డిఇఎంయు పాసింజర్ రైలులో మంటలు మంటలు వ్యాపించాయని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సెంట్రల్ రైల్వే సిపిఆర్‌ఓ శివరాజ్ మానస్‌పురే తెలిపారు. మంటలను ఆర్పడానికి అహ్మద్‌నగర్ నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించినట్లు ఆయన తెలిపారు. 

No comments:

Post a Comment