మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం డీజిల్- ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డిఇఎంయు) పాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలకు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు. బీడ్ జిల్లాలోని అష్తి స్టేషన్ నుంచి అహ్మద్నగర్ వెళుతున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వారు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డిఇఎంయు పాసింజర్ రైలులో మంటలు మంటలు వ్యాపించాయని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శివరాజ్ మానస్పురే తెలిపారు. మంటలను ఆర్పడానికి అహ్మద్నగర్ నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించినట్లు ఆయన తెలిపారు.
Post Top Ad
adg
Monday 16 October 2023
Home
indian railways
maharashtra
National
ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు
డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు
డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు
డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు
Tags
# indian railways
# maharashtra
# National
# ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు
# డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు
About Telugu Lo Computer
డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు
Tags
indian railways,
maharashtra,
National,
ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు,
డిఇఎంయు ప్యాసింజర్ రైలులో మంటలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment