తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బోనస్గా రూ. 711 కోట్లు విడుదల చేసింది. 42 వేల మంది సింగరేణి కార్మికులకు రూ. 1.53 లక్షల చొప్పున జమ చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో దసరా పండగ అడ్వాన్స్ కూడా చెల్లించే అవకాశం ఉందని సింగరేణి వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందుతుందని చెప్పారు.పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది.
Post Top Ad
adg
Friday 20 October 2023
Home
National
telangana
తెలంగాణ ప్రభుత్వంరూ. 711 కోట్లు విడుదల చేసింది
పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో నగదు జమ
సింగరేణి కార్మికులకు దసరా బోనస్
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ !
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ !
Tags
# National
# telangana
# తెలంగాణ ప్రభుత్వంరూ. 711 కోట్లు విడుదల చేసింది
# పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో నగదు జమ
# సింగరేణి కార్మికులకు దసరా బోనస్
About Telugu Lo Computer
సింగరేణి కార్మికులకు దసరా బోనస్
Tags
National,
telangana,
తెలంగాణ ప్రభుత్వంరూ. 711 కోట్లు విడుదల చేసింది,
పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో నగదు జమ,
సింగరేణి కార్మికులకు దసరా బోనస్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment