ఉపాధ్యాయురాలిపై అత్యాచారం !

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్ లోని  గ్రేటర్ నోయిడాలో సెక్టార్ సిగ్మా-2లో ఓ మహిళ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది.ఈ క్రమంలో ఆమెపై పాఠశాల యజమాని కన్నేశాడు. ఒకరోజు పని వుందంటూ సదరు వ్యక్తి ఉపాధ్యాయురాలిని పాఠశాలకు పిలిపించి ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆమె భర్తతో కలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)