గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక సూచన చేశారు. కొవిడ్-19 బారిన పడి కోలుకున్న తర్వాత ఒకటి నుంచి రెండేళ్ల వరకూ ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదన్నారు. ఆదివారం గుజరాత్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాండవీయ మాట్లాడారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించారు. 'ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఆ తర్వాత రెండేళ్ల వరకూ ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిది. అప్పుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు' అని మాండవీయ చెప్పారు.
Post Top Ad
adg
Monday 30 October 2023
Home
National
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించారు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన
కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది
కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది !
కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది !
Tags
# National
# ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించారు
# కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన
# కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది
About Telugu Lo Computer
కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది
Tags
National,
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించారు,
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన,
కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment