బీహార్ రాజధాని పాట్నాలో భారత్లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్ను పోలినట్లుగా దుర్గా మాతా మండపాన్ని రూపొందించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఇతర దేశాల అధ్యక్షులు పాల్గొన్నట్లుగా దీనిని తీర్చిదిద్దారు. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ మండపాన్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విభిన్నంగా దుర్గా మాతా పూజా మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిచ్చిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపం తరహాలో దీనిని తీర్చిదిద్దారు. ప్రధాని మోడీతో సహా సమ్మిట్కు హాజరైన ప్రపంచ దేశాల అగ్ర నాయకుల బొమ్మలను కూడా ప్రదర్శించారు. కాగా, జీ20 సమ్మిట్ నమానాతో ఏర్పాటు చేసిన ఈ దుర్గా పూజా మండపం ఎంతో ఆకట్టుకుంటున్నది. దీనిని చూసేందుకు పలువురు నేతలతోపాటు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రదేశమైన ఎర్రకోట నమూనాను కూడా ఏర్పాటు చేసిన ఈ మండపం వద్ద ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Post Top Ad
adg
Sunday 22 October 2023
Home
National
ఎర్రకోట నమూనా
జీ20 సమ్మిట్ను పోలిన దుర్గాదేవి మండపం
ప్రగతి మైదాన్లోని భారత్ మండపం
మండపం వద్ద ఫొటోలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు
జీ20 సమ్మిట్ను పోలిన దుర్గాదేవి మండపం !
జీ20 సమ్మిట్ను పోలిన దుర్గాదేవి మండపం !
Tags
# National
# ఎర్రకోట నమూనా
# జీ20 సమ్మిట్ను పోలిన దుర్గాదేవి మండపం
# ప్రగతి మైదాన్లోని భారత్ మండపం
# మండపం వద్ద ఫొటోలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు
About Telugu Lo Computer
మండపం వద్ద ఫొటోలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు
Tags
National,
ఎర్రకోట నమూనా,
జీ20 సమ్మిట్ను పోలిన దుర్గాదేవి మండపం,
ప్రగతి మైదాన్లోని భారత్ మండపం,
మండపం వద్ద ఫొటోలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment