మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 08వ తేదీ శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో 296 మంది మరణించారు. 153 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నైరుతి మర్రాకేశ్ ప్రాంతంలో భూమికి 18.5 కిలో మీటర్ల దిగువన భూకంపం నమోదైంది. అట్లాస్ పర్వతాలలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ అయిన ఔకైమెడెన్కు పశ్చిమాన 56.3 కిలోమీటర్లలో కేంద్రీకృతమైందని పేర్కొంది. పదుల సార్లు భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. మొరాకోలో భూకంపం ధాటికి భవనాలు పేకమేడలను తలపించాయి. ఎక్కడికక్కడ కూలిపోయాయి. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
Post Top Ad
adg
Saturday, 9 September 2023
Home
153 మంది గాయపడ్డారు
296 మంది మరణించారు
International
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మొరాకోలో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.8గా నమోదు
మొరాకోలో భారీ భూకంపం
మొరాకోలో భారీ భూకంపం
Tags
# 153 మంది గాయపడ్డారు
# 296 మంది మరణించారు
# International
# మృతుల సంఖ్య పెరిగే అవకాశం
# మొరాకోలో భారీ భూకంపం
# రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.8గా నమోదు
About Telugu Lo Computer
రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.8గా నమోదు
Tags
153 మంది గాయపడ్డారు,
296 మంది మరణించారు,
International,
మృతుల సంఖ్య పెరిగే అవకాశం,
మొరాకోలో భారీ భూకంపం,
రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.8గా నమోదు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment