కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టులో 85 లక్షల ఖరీదు చేసే బంగారం పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో ఉన్న టాయిలెట్ల దగ్గర రెండు ప్యాకెట్లను గుర్తించారు. అబుదాబి నుంచి వచ్చిన విమానంలో పేస్టు రూపంలో తరలిస్తున్న బంగారం ప్యాకెట్లను రికవరీ చేశారు. ఆ ప్యాకెట్లు సుమారు 1.7 కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కొచ్చి ఎయిర్పోర్టులో 1.7 కిలోల బంగారం పేస్టు పట్టివేత !
August 11, 2023
0
Tags