ఉత్తరప్రదేశ్లోని మథురలో సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆదివారం రెండు బైక్లపై వచ్చిన ముగ్గురు స్నేహితులు ద్వారకా ధీష్ ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత తివారిపురం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జీ వద్దకు వెళ్లారు. తమ మొబైల్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకోసాగారు. ఇంతలో ఒక రైలు ఆ బ్రిడ్జీ మీదుగా వస్తున్నది. గమనించిన ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, ఇద్దరు యువకులు తప్పించుకోగా ఒకరిని రైలు ఢీకొట్టింది. దీంతో గాల్లో ఎగిరిపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రైలు పట్టాలు, రైల్వే బ్రిడ్జీలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు. https://t.me/offerbazaramzon
Post Top Ad
adg
Sunday, 30 July 2023
Home
uttara pradesh
దీంతో గాల్లో ఎగిరిపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు
ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు
సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !
సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !
సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !
Tags
# uttara pradesh
# దీంతో గాల్లో ఎగిరిపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు
# ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు
# సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !
About Telugu Lo Computer
సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !
Tags
uttara pradesh,
దీంతో గాల్లో ఎగిరిపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు,
ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు,
సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment