శ్రీనివాసుడికి సుధా మూర్తి దంపతులు అభిషేక శంఖం విరాళం

Telugu Lo Computer
0


న్ఫోసిస్​ కోఫౌండర్​ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి కోట్ల విలువైన కానుక అందజేశారు. జులై 16న వీఐపీ బ్రేక్​దర్శనంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి 2 కిలోల బరువున్న రూ.కోటి 25 లక్షల విలువైన బంగారు అభిషేక శంఖాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)