ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి కోట్ల విలువైన కానుక అందజేశారు. జులై 16న వీఐపీ బ్రేక్దర్శనంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి 2 కిలోల బరువున్న రూ.కోటి 25 లక్షల విలువైన బంగారు అభిషేక శంఖాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. https://t.me/offerbazaramzon
శ్రీనివాసుడికి సుధా మూర్తి దంపతులు అభిషేక శంఖం విరాళం
July 17, 2023
0
Tags