ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు కూలీలు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మార్గంమధ్యలో మరో ఇద్దరు చనిపోయారు. మొత్తం 40 మంది ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
June 05, 2023
0
Tags