కర్నాటకలో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 80ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రంగంలోకి దిగుతుండగా.. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మాత్రం తామే కింగ్ మేకర్లుగా నిలుస్తామనే ధీమాతో ఉంది. ఇక పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి.
Post Top Ad
adg
Tuesday, 9 May 2023
Home
80ఏళ్ల పైబడిన వారు
karnataka
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది
పోలింగ్కు సర్వం సిద్ధం !
పోలింగ్కు సర్వం సిద్ధం !
పోలింగ్కు సర్వం సిద్ధం !
Tags
# 80ఏళ్ల పైబడిన వారు
# karnataka
# ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
# దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది
# పోలింగ్కు సర్వం సిద్ధం !
About Telugu Lo Computer
పోలింగ్కు సర్వం సిద్ధం !
Tags
80ఏళ్ల పైబడిన వారు,
karnataka,
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు,
దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది,
పోలింగ్కు సర్వం సిద్ధం !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment