ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఇన్‌ఛార్జీలను ప్రకటించిన బీజేపీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ లోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జిలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. పార్వతీపురం – ప్రకాశ్ రెడ్డి, అరకు – పరశురామరాజు, శ్రీకాకుళం – విజయానంద రెడ్డి, విజయనగరం- రామరాజు, విశాఖపట్నం – పుట్ట గంగయ్య, అనకాపల్లి – మాలకొండయ్య, కాకినాడ – కోడూరు లక్ష్మీనారాయణ, అమలాపురం – రామ్మోహన్, రాజమండ్రి – కృష్ణ భగవాన్, నరసాపురం – డాక్టర్ ఉమామహేశ్వర్ రాజు, ఏలూరు- శ్రీమతి రేలంగి శ్రీదేవి, మచిలీపట్నం – కపర్ది, విజయవాడ – నర్సింగరావు, గుంటూరు- నీలకంఠ, నరసరావుపేట – గాజుల వెంకయ్య నాయుడు, బాపట్ల – అడ్డూరి శ్రీరామ్, ప్రకాశం – సురేందర్ రెడ్డి, నెల్లూరు – కోలా ఆనంద్, తిరుపతి -కందుకూరి సత్యనారాయణ, రాజంపేట – చంద్రమౌళి, చిత్తూరు – రఘురామిరెడ్డి, కడప – వెంకటేశ్వర రెడ్డి, హిందూపూర్ – నాగోతు రమేశ్ నాయుడు, అనంతపూర్ – శ్రీనాథ్ రెడ్డి, కర్నూల్ – అంకాల్ రెడ్డి, నంద్యాల – పోతుకుంట రమేశ్ నాయుడు

Post a Comment

0Comments

Post a Comment (0)