తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందగా, నలుగురుకి గాయాలు అయ్యాయి. మండలంలోని భోజ్య నాయక్ తండాలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగు పడి బానోత్ సుమన్ చనిపోయాడు. బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖకు గాయాలయ్యాయి. మహేశ్వరం గ్రామానికి చెందిన లోడెం లింగయ్య రాములు నాయక్ తండా పరిధిలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి గాయాలయ్యాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. భాధితులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Post Top Ad
adg
Sunday, 21 May 2023
Home
telangana
క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు
నలుగురుకి గాయాలు అయ్యాయి
పిడుగుపాటుకు ఒకరు మృతి
పిడుగుపాటుకు ఒకరు మృతి
పిడుగుపాటుకు ఒకరు మృతి
Tags
# telangana
# క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు
# నలుగురుకి గాయాలు అయ్యాయి
# పిడుగుపాటుకు ఒకరు మృతి
About Telugu Lo Computer
పిడుగుపాటుకు ఒకరు మృతి
Tags
telangana,
క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు,
నలుగురుకి గాయాలు అయ్యాయి,
పిడుగుపాటుకు ఒకరు మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment