అఫ్తాబ్ పూనావాలాను సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. కాగా శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
Post Top Ad
adg
Sunday, 2 April 2023
Home
New Delhi
అఫ్తాబ్ పూనావాలాపై తోటి ఖైదీలు దాడి
ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది
పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది
అఫ్తాబ్ పూనావాలాపై తోటి ఖైదీలు దాడి !
అఫ్తాబ్ పూనావాలాపై తోటి ఖైదీలు దాడి !
Tags
# New Delhi
# అఫ్తాబ్ పూనావాలాపై తోటి ఖైదీలు దాడి
# ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది
# పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది
About Telugu Lo Computer
పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది
Tags
New Delhi,
అఫ్తాబ్ పూనావాలాపై తోటి ఖైదీలు దాడి,
ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది,
పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment