టిఎస్ పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజీపీ నేతలు శనివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఐటి మంత్రి కేటీ రామారావులు తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, టిఎస్ టిఎస్ పీఎస్పీ చైర్మెన్ తో పాటు సభ్యులను తొలిగించి కొత్త కమిషన్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment