ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని అల్లూరి సీతరామరాజు జిల్లా అరుకులోయ మండలం గన్నేల పంచాయతి తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి మటన్ తెచ్చుకొని వండుకొని కుటుంబ సభ్యులందరూ తిన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారి మీనాక్షి చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా ఎనిమిది మంది కుటుంబ సభ్యుల పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలిస్తామని వైద్యులు తెలిపారు.
Post Top Ad
adg
Wednesday, 15 March 2023
Home
Andhra Pradesh
Criem
అల్లూరి సీతరామరాజు జిల్లా అరుకులోయ
మటన్ తిని చిన్నారి మృతి
వాంతులు
విరేచనాలు
మటన్ తిని చిన్నారి మృతి
మటన్ తిని చిన్నారి మృతి
Tags
# Andhra Pradesh
# Criem
# అల్లూరి సీతరామరాజు జిల్లా అరుకులోయ
# మటన్ తిని చిన్నారి మృతి
# వాంతులు
# విరేచనాలు
About Telugu Lo Computer
విరేచనాలు
Tags
Andhra Pradesh,
Criem,
అల్లూరి సీతరామరాజు జిల్లా అరుకులోయ,
మటన్ తిని చిన్నారి మృతి,
వాంతులు,
విరేచనాలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment