రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురవడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్సభ సచివాలయం సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాజ్యసభ ఎంపి, మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేసిన కపిల్ 'చిల్లర మనుషులు.. చిల్లర రాజకీయాలే చేస్తారు' అని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా, కపిల్ సిబల్ యుపిఎ 1-2, ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇక గతేడాది మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Post Top Ad
adg
Tuesday, 28 March 2023
Home
'చిల్లర మనుషులు - చిల్లర రాజకీయాలే చేస్తారు'
National
ఎంపి
మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్
మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు
'చిల్లర మనుషులు - చిల్లర రాజకీయాలే చేస్తారు'
'చిల్లర మనుషులు - చిల్లర రాజకీయాలే చేస్తారు'
Tags
# 'చిల్లర మనుషులు - చిల్లర రాజకీయాలే చేస్తారు'
# National
# ఎంపి
# మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్
# మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు
About Telugu Lo Computer
మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు
Tags
'చిల్లర మనుషులు - చిల్లర రాజకీయాలే చేస్తారు',
National,
ఎంపి,
మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్,
మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment