ఐసీసీ టీ20 జట్టు ప్రకటన

Telugu Lo Computer
0


పురుషుల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. భారత జట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఈ టీమ్‌కు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌, వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత జట్టు నుంచి అత్యధికంగా ముగ్గురు క్రికెటర్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ టీమ్ నుంచి జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాక్ నుంచి రిజ్వాన్, హ్యారిస్ రౌఫ్‌లను సెలక్ట్ చేసింది. ఈ లిస్టులో స్పిన్నర్ హసరంగ (శ్రీలంక), సికిందర్ రజా (జింబాబ్వే), జోష్ లిటిల్ (ఐర్లాండ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఈ టీమ్‌కు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌, వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. రిజ్వాన్, బట్లర్‌లను ఓపెనింగ్ జోడీగా ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)