కుటుంబ కలహాలకు ఇద్దరు బలి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్య  చేసుకున్నారు.  కొండరెడ్డి పల్లి గ్రామంలో మల్లయ్య(50), అంజయ్య(50) మధ్య కలహాలు ఉన్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో పురుగుల మందు సేవించి మల్లయ్య (50), అంజయ్య (55) అనే ఇద్దరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)