ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ శవ దహనానికి ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. శ్మశానాల్లో శవ దహనానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేయాలని పాలక వర్గం నిర్ణయించింది. ఇందులో కట్టెలు, డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి. ఈ నెల 13వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశ ఎజెండాలో రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పట్టణ స్థానిక సంస్థలు చట్టపరంగా సామాజిక బాధ్యతగా ప్రజలకు కొన్ని సేవలు ఉచితంగా అందించాలి. ఇంకొన్నింటిపై నామమాత్రపు రుసుంను విధించాలి. పుర, నగరపాలక సంస్థలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల నుంచి భారీగా పన్నులు, ఇతర రుసుములు వసూలు చేస్తూనే, కొన్ని సేవలపై ఖర్చుకి తగ్గ సమాన మొత్తాలను ప్రజల నుంచే రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Post Top Ad
adg
Monday, 19 December 2022
Home
Andhra Pradesh
ఇందులో కట్టెలు
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్
డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి
శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !
శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !
శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !
Tags
# Andhra Pradesh
# ఇందులో కట్టెలు
# ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్
# డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి
# శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !
About Telugu Post
శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !
Tags
Andhra Pradesh,
ఇందులో కట్టెలు,
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్,
డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి,
శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment