రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులను విడుదలను పునఃసమీక్షించాలని కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. తగిన విచారణ లేకుండా దోషుల విడుదల జరిగిందని, ఇలా చేయడం న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో ఓ రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశాల్లో కేంద్రం సలహా అవసరమని అభిప్రాయపడింది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, మాజీ ప్రధానిని హత్యచేసి ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపి స్తుందని పిటిషన్లో పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అవకాశముందని తెలిపింది.
Post Top Ad
adg
Thursday, 17 November 2022
Home
National
కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది
తమిళనాడులో ఓ రాజకీయ సమస్యగా మారిందని
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలను సమీక్షించండి !
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలను సమీక్షించండి !
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలను సమీక్షించండి !
Tags
# National
# కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది
# తమిళనాడులో ఓ రాజకీయ సమస్యగా మారిందని
# రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలను సమీక్షించండి !
About Telugu Lo Computer
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలను సమీక్షించండి !
Tags
National,
కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది,
తమిళనాడులో ఓ రాజకీయ సమస్యగా మారిందని,
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలను సమీక్షించండి !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment