మహారాష్ట్రలోని పుణే జున్నార్ లో నివసించే రమేశ్ ఆయన భార్య మూడు రోజుల క్రితం బైక్ పై వరుల్ వాడికి వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న చెరుకు ట్రాక్టర్ వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ భార్య అక్కడిక్కడే మరణించింది. గాయాలతో రమేశ్ బయటపడ్డాడు. అయితే తన భార్య మరణంతో తీవ్రంగా క్రుంగిపోయిన రమేశ్…గురువారం విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు, కోడలు మరణించడంతో రమేశ్ తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి !
November 18, 2022
0