పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల బదులు ప్రత్యామ్నాయాలను వాడండి !

Telugu Lo Computer
0


పెట్రోల్‌, డీజిల్‌తో కాకుండా సీఎన్‌జీ, ఇథనాల్, మిథనాల్‌తో నడిచే వాహనాలను వినియోగిం చాలని నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. అలాగే విద్యుత్తు వాహనాలను కూడా ఉపయోగించా లన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగించడం వల్ల రవాణా వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు గడ్కరీ. యూపీలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)