తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ లీడర్గా ఓ గ్యాంగ్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈజీగా మనీ సంపాదించాలనే దురుద్ధేశంతో పథకం వేశారు. అలా ఆలోచించడమే ఆలస్యం.. ప్లాన్ను అమలు చేశారు. ముంబై కంపెనీ పేరుతో ఉద్యోగాలిప్పిస్తామని ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనను నమ్మిన నిరుద్యోగులు చాలా మంది కొంత మొత్తం డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అలా కోట్లలో డబ్బులు వసూలైంది. అనంతరం ఆ చీటర్స్ ఉడాయించారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్లో ఆన్లైన్ చీటింగ్కు పాల్పడిన ప్రిన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్లో ఇతనే కీలక వ్యక్తిగా గుర్తించారు అధికారులు. కోట్లలో నగదు తీసుకుని చీటింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్లో మిగతావారు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంతటి మోసానికి పాల్పడటం చూసి అధికారులే అవాక్కయ్యారు.
Post Top Ad
adg
Saturday, 6 August 2022
Home
tamilnadu
ఇంజనీరింగ్ స్టూడెంట్
ఈజీ మనీ
ఉద్యోగాల పేరిట టోకరా !
కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్
ఉద్యోగాల పేరిట టోకరా !
ఉద్యోగాల పేరిట టోకరా !
Tags
# tamilnadu
# ఇంజనీరింగ్ స్టూడెంట్
# ఈజీ మనీ
# ఉద్యోగాల పేరిట టోకరా !
# కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్
About Telugu Post
కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్
Tags
tamilnadu,
ఇంజనీరింగ్ స్టూడెంట్,
ఈజీ మనీ,
ఉద్యోగాల పేరిట టోకరా !,
కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment