దేశంలో 46కు తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాలు

Telugu Lo Computer
0


2014లో 70 ఉన్ననక్సల్ ప్రభావిత జిల్లాలు  2021లో 46కు చేరినట్లు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్  తెలిపారు. లోక్‌సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. తీవ్రవాద, నక్సల్స్ హింసాత్మక ఘటనలు కూడా క్రమంగా తగ్గుతున్నట్లు చెప్పారు. 2014లో 1091 ఘటనలు చోటుచేసుకోగా, 2021లో కేవలం 509 ఘటనలు జరిగినట్లు చెప్పారు.తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేంద్ర సర్కార్ 2014 నుంచి అనేక స్కీమ్‌ల ద్వారా సాయం చేస్తోందని రాయ్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)