దక్షిణాఫ్రికాలోని జొహాన్స్బర్గ్ రక్తసిక్తమైంది. సొవెటో పట్టణంలోని ఓ బార్లో సాయుధులు జరిపిన కాల్పుల్లో 14 మంది చెందారు. మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ మినిబస్లో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా స్థలం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
జొహాన్స్బర్గ్ బార్లో జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి
July 10, 2022
0
Tags