జొహాన్స్‌బర్గ్ బార్‌లో జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికాలోని  జొహాన్స్‌బర్గ్ రక్తసిక్తమైంది. సొవెటో పట్టణంలోని ఓ బార్‌లో సాయుధులు జరిపిన కాల్పుల్లో 14 మంది చెందారు. మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ మినిబస్‌లో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా స్థలం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)