టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను కప్పిపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, పేరెంట్స్ నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను లైట్ తీసుకోవాడానికి వీల్లేదు. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే రూ.లక్ష వరకు ఫైన్ విధించే అధికారం కూడా ఉందని వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడుచుకోవాలని సూచించారు.
Post Top Ad
adg
Thursday, 2 June 2022
Home
Andhra Pradesh
ఏడేళ్ల వరకు జైలుశిక్ష
టెన్త్ క్లాస్ ర్యాంకులు ప్రచారం చేయకూడదు !
విద్యా సంస్థలను ఆదేశిస్తూ
టెన్త్ క్లాస్ ర్యాంకులు ప్రచారం చేయకూడదు !
టెన్త్ క్లాస్ ర్యాంకులు ప్రచారం చేయకూడదు !
Tags
# Andhra Pradesh
# ఏడేళ్ల వరకు జైలుశిక్ష
# టెన్త్ క్లాస్ ర్యాంకులు ప్రచారం చేయకూడదు !
# విద్యా సంస్థలను ఆదేశిస్తూ
About Telugu Post
విద్యా సంస్థలను ఆదేశిస్తూ
Tags
Andhra Pradesh,
ఏడేళ్ల వరకు జైలుశిక్ష,
టెన్త్ క్లాస్ ర్యాంకులు ప్రచారం చేయకూడదు !,
విద్యా సంస్థలను ఆదేశిస్తూ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment