రైళ్లలో ప్రయాణించే వారు ఎక్స్ట్రా లగేజీని తీసుకు వెళ్లాలంటే దానికి ప్రత్యేక రుసుము చెల్లించాలి. 'ఫ్రీ అలవెన్స్’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని రైల్వేశాఖ తాజాగా పేర్కొంది. టికెట్ తీసుకోకుండా ఎక్స్ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు సాగించే వారికి భారీ జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టికెట్ లేకుండా ఎక్స్ట్రా లగేజీతో ప్రయాణిస్తూ పట్టుబడితే లగేజీ రుసుము కంటే ఆరు రెట్లు పెనాల్టీ వేస్తారు. ఉదాహరణకు 40 కిలోల ఎక్స్ట్రా బ్యాగ్తో ఒక వ్యక్తి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాడు అనుకొంటే.. రూ. 109 చెల్లించి ఆ వ్యక్తి లగేజీ టికెట్ తీసుకోవాలి. ఒకవేళ సదరు వ్యక్తి టికెట్ తీసుకోకపోతే.. రూ. 654ను పెనాల్టీగా వేస్తారు. ఎక్స్ట్రా లగేజీతో ప్రయాణించే వ్యక్తి రైలు బయల్దేరడానికి కనీసం 30 నిమిషాల ముందు లగేజీ ఆఫీసులో అధికారులను సంప్రదించి ప్రత్యేక టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొనేవాళ్లు అప్పుడే రుసుము చెల్లించవచ్చు. ఎక్స్ట్రా లగేజీకి కనిష్ట రుసుము రూ. 30.
Post Top Ad
adg
Saturday, 4 June 2022
Home
Railways
ఎక్స్ట్రా లగేజీకి కనిష్ట రుసుము రూ. 30
నోటిఫికేషన్ విడుదల
రైళ్లలో ఎక్స్ట్రా లగేజీకి రుసుము
రైళ్లలో ఎక్స్ట్రా లగేజీకి రుసుము !
రైళ్లలో ఎక్స్ట్రా లగేజీకి రుసుము !
Tags
# Railways
# ఎక్స్ట్రా లగేజీకి కనిష్ట రుసుము రూ. 30
# నోటిఫికేషన్ విడుదల
# రైళ్లలో ఎక్స్ట్రా లగేజీకి రుసుము
About Telugu Post
రైళ్లలో ఎక్స్ట్రా లగేజీకి రుసుము
Tags
Railways,
ఎక్స్ట్రా లగేజీకి కనిష్ట రుసుము రూ. 30,
నోటిఫికేషన్ విడుదల,
రైళ్లలో ఎక్స్ట్రా లగేజీకి రుసుము
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment