ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లి, కుమార్తె చనిపోగా, మరో కుమార్తె, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
May 05, 2022
0