తాజ్మహల్లోని 22 గదులను శాశ్వతంగా మూసేశారని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి చర్యలు చేపట్టేలా ఏఎస్ఐ ఆదేశించాలని కోరుతూ అలహాబాద్లో హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తాజ్మహల్లోని గదులకు శాశ్వతంగా తాళాలు వేయలేదని, ఆ గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. గదులకు మూడు నెలల కిందటే రిపేర్లు చేశామన్నారు. గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతో పాటు రీప్లాస్టరింగ్, కన్జర్వేషన్ పనులు జరిగాయని ఏఎస్ఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఏఎస్ఐ అధికారులు స్పందించారు. తాజ్మహల్ బేస్మెంట్లో ఉన్న గదులను ఇటీవలే తెరిచామని తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను పరిశీలించామని, తాజ్మహల్ గదుల్లో విగ్రహాలు ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావన లేదని పేర్కొన్నారు.
Post Top Ad
adg
Saturday, 14 May 2022
Home
22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు
National
uttarapradesh
కన్జర్వేషన్ పనులు జరిగాయన్న ఏఎస్ఐ
గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతో పాటు రీప్లాస్టరింగ్
పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది
22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు
22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు
Tags
# 22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు
# National
# uttarapradesh
# కన్జర్వేషన్ పనులు జరిగాయన్న ఏఎస్ఐ
# గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతో పాటు రీప్లాస్టరింగ్
# పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది
About Telugu Lo Computer
పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది
Tags
22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు,
National,
uttarapradesh,
కన్జర్వేషన్ పనులు జరిగాయన్న ఏఎస్ఐ,
గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతో పాటు రీప్లాస్టరింగ్,
పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment