ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలగా శిథిలాల కింద ఐదుగురు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని... ఒకరిని సురక్షితంగా శిథిలాల నుంచి బయటికీ తీసింది. ఇక మిగిలిన నలుగురిని కూడా కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
April 25, 2022
0