ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సహాయం అందాలని ఆదేశించారు.
Post Top Ad
adg
Thursday, 14 April 2022
Home
Andhra Pradesh
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు
పోరస్ మృతుల కు ఎక్స్గ్రేషియా
మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు
పోరస్ మృతుల కు ఎక్స్గ్రేషియా
పోరస్ మృతుల కు ఎక్స్గ్రేషియా
Tags
# Andhra Pradesh
# పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు
# పోరస్ మృతుల కు ఎక్స్గ్రేషియా
# మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు
About Telugu Post
మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు
Tags
Andhra Pradesh,
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు,
పోరస్ మృతుల కు ఎక్స్గ్రేషియా,
మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment