ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం సమీపంలోని పోరస్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో అక్కడ 150 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఆరుగురు మంటల్లో చిక్కుకుని మరణించారు. మరో 40 మందిని సమీపంలోని నూజివీడు, ఏలూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుసుతుంది. యూనిట్ 4లో బ్లాస్ట్ జరిగి మంటలు చెలరేగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధిక ఒత్తిడితో ఓవర్ హీట్ మూలంగా రియాక్టర్ పేలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమీపంలో రెండో రియాక్టర్ కూడా పేలిపోతుందేమోనని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాంతో మంటలు మరింతగా వ్యాపించకుండా నియంత్రించగలిగతారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ముసునూరు పోలీసులు తెలిపారు.
Post Top Ad
adg
Wednesday, 13 April 2022
Home
150 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు
Andhra Pradesh
eluru
పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి
పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి
పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి
Tags
# 150 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు
# Andhra Pradesh
# eluru
# పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి
About Telugu Post
పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి
Tags
150 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు,
Andhra Pradesh,
eluru,
పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment