బాలికపై అత్యాచారం!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మండలానికి చెందిన మైనర్​పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రొద్దుటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను.. నిందితుడు ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. అనంతరం ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు మొదట ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడి నుంచి ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు కేసును బదలాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)