అండమాన్ నికోబార్ లో భూకంపం

Telugu Lo Computer
0


అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. ఉదయం 8.58నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిగ్లీపూర్కు ఈశాన్యంగా 225 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)