దేశంలో కొత్తగా 3993 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


గత 24 గంటల్లో దేశంలో 3993 కరోనా కేసులు నమోదు కాగా 108 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరుకోగా 5.15 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.23 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 50 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా డోసుల సంఖ్య 179 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)