భాగస్వామ్య పద్ధతిలో 21సైనిక్‌ స్కూల్స్‌కు ఆమోదం

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా కొత్తగా 21 సైనిక్‌ స్కూల్స్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచి భాగస్వామ్య పద్ధతిలో ఇవి నడుస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. కొత్తగా వచ్చేవి ప్రస్తుతం ఉన్న సైనిక్‌ స్కూల్స్‌కు భిన్నంగా ఉంటాయని వెల్లడించింది. కొత్తగా వచ్చే 21 సైనిక్‌ స్కూల్స్‌లో 7 పాఠశాలలు డే స్కూల్స్‌, 14 పాఠశాలల్లో హాస్టల్‌ వసతి కల్పించనున్నట్లు తెలిపింది. ఈ జాబితాలో కడపలోని పూజ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, కరీంనగర్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ సైనిక్‌ స్కూల్‌కు చోటు లభించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)