ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఆగస్టు 15 లోగానే ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈఏపీ సెట్ ఫలితాలు ఆగస్టు 15 తర్వాత విడుదలకు యోచిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 లోగానే ఇంటర్ ఫలితాలను కూడా వెల్లడిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండో వారంలో తరగతులు ప్రారంభానికి యోచిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవు అని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
Post Top Ad
adg
Wednesday, 23 March 2022
Home
Andhra Pradesh
ఆగస్టు 15 లోగా ఇంటర్ ఫలితాలు విడుదల
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు
మంత్రి ఆదిమూలపు సురేష్
ఆగస్టు 15 లోగా ఇంటర్ ఫలితాలు విడుదల !
ఆగస్టు 15 లోగా ఇంటర్ ఫలితాలు విడుదల !
Tags
# Andhra Pradesh
# ఆగస్టు 15 లోగా ఇంటర్ ఫలితాలు విడుదల
# ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు
# మంత్రి ఆదిమూలపు సురేష్
About Telugu Post
మంత్రి ఆదిమూలపు సురేష్
Tags
Andhra Pradesh,
ఆగస్టు 15 లోగా ఇంటర్ ఫలితాలు విడుదల,
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు,
మంత్రి ఆదిమూలపు సురేష్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment