తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోరోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన డ్రైవర్ లింగస్వామి విశాఖపట్నం నుండి చంద్రపూర్కు ఓ లారీ బొగ్గు లోడుతో వెళ్లుతున్నాడు. పెద్దపల్లి జిల్లాలోని శాంతినగర్ హనుమాన్ విగ్రహం మూల మలుపు వద్దకు రాగానే లారీ డివైడర్ ఎక్కి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లింగస్వామి కుడి చెయ్యి తెగి పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ డ్రైవర్ను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, స్వస్థలం
రోడ్డు ప్రమాదంలో తెగిపడ్డ డ్రైవర్ చేయి!
February 26, 2022
0
Tags